గాంధీలో దారుణం: 9 నెలల గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్.. 7 నెలల గర్బిణీకి

Siva Kodati |  
Published : Mar 17, 2020, 09:22 PM IST
గాంధీలో దారుణం: 9 నెలల గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్.. 7 నెలల గర్బిణీకి

సారాంశం

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. 9 నెలలు నిండిన గర్బిణీకి ఆపరేషన్ చేయాలని వైద్యులు తొలుత నిర్ణయించారు.

అయితే ఆమెకు బదులుకు ఏడు నెలల గర్బిణీ సమతకు శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటనలో కడుపులో ఉన్న బిడ్డ మరణించగా, సమత పరిస్ధితి విషమంగా మారింది. దీనిపై మండిపడిన బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

కొత్తగా మరొకరికి .. తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ శివారులో మరో ఆదిభట్ల రెడీ, రెండువేల కోట్లతో స్మార్ట్ సిటీ.. భవిష్యత్ లో రియల్ బూమ్ ఖాయం
Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట