గాంధీలో దారుణం: 9 నెలల గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్.. 7 నెలల గర్బిణీకి

By Siva KodatiFirst Published Mar 17, 2020, 9:22 PM IST
Highlights

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. 9 నెలలు నిండిన గర్బిణీకి ఆపరేషన్ చేయాలని వైద్యులు తొలుత నిర్ణయించారు.

అయితే ఆమెకు బదులుకు ఏడు నెలల గర్బిణీ సమతకు శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటనలో కడుపులో ఉన్న బిడ్డ మరణించగా, సమత పరిస్ధితి విషమంగా మారింది. దీనిపై మండిపడిన బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

కొత్తగా మరొకరికి .. తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు


 

click me!