2018 సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల

sivanagaprasad kodati |  
Published : Dec 20, 2018, 06:23 PM IST
2018 సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల

సారాంశం

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. 

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్‌)లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఇంటర్వ్యూకి సంబంధించి జనవరి 9 నుంచి షెడ్యూల్ వివరాలను కమీషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
ఫలితాల కోసం upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి.
 

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్