వైఎస్ విజయమ్మ పుట్టినరోజు... కొడుకు, కోడలు దూరం, షర్మిల మాత్రమే

First Published Apr 19, 2021, 6:18 PM IST

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా... కేవలం అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలోనే వైఎస్ విజయమ్మ పుట్టినరోజు జరుపుకున్నారు. 
 

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుక హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలోనే విజయమ్మ పుట్టినరోజు జరుపుకున్నారు.
undefined
తెలంగాణ రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్న వైఎస్ షర్మిల తల్లి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కానీ తనయుడు వైఎస్ జగన్, కోడలు భారతి మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. షర్మిలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే విజయమ్మతో కేక్ కట్ చేయించారు.
undefined
తల్లి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటోలను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ''హ్యాపీ బర్త్ డే మామ్. ఇలాగే ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను'' అంటూ షర్మిల సోషల్ మీడియాలో తల్లికి శుభాకాంక్షలు తెలిపారు.
undefined
click me!