కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్

First Published Mar 29, 2021, 1:16 PM IST

ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
undefined
undefined
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని సంతోష్ కుమార్ సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన ధైర్యం చెప్పారు.
undefined
ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరిండెంటెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.
undefined
click me!