సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

Siva Kodati |  
Published : Dec 10, 2020, 03:54 PM IST

సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

PREV
15
సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపన చేశారు.

25

ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

35

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్‌ హాస్పిటల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించనున్నారు.

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్‌ హాస్పిటల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించనున్నారు.

45

అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులను, నెక్లెస్‌ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
 

అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులను, నెక్లెస్‌ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
 

55

మంత్రి హరీశ్ రావుకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

మంత్రి హరీశ్ రావుకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

click me!

Recommended Stories