PhotoGallery: కాళేశ్వరం నీటితో మానేరుకు జలకల... హారతిపట్టిన కేసీఆర్ దంపతులు
First Published Dec 30, 2019, 8:53 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా మిడ్ మానేరు జలాశయాన్ని కూడా పరిశీలించారు. సీఎం సతీసమేతంగా మానేరు నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు.