PhotoGallery: కాళేశ్వరం నీటితో మానేరుకు జలకల... హారతిపట్టిన కేసీఆర్ దంపతులు

First Published Dec 30, 2019, 8:53 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా మిడ్ మానేరు జలాశయాన్ని కూడా పరిశీలించారు. సీఎం సతీసమేతంగా మానేరు నదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు.   

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
undefined
వేములవాడ ఆలయం వద్ద ముఖ్యమంత్రి, మంత్రులు
undefined
సీఎం కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్న వేములవాడ ఆలయ పూజారులు
undefined
మిడ్ మానేరు జలాశయం వద్ద కేసీఆర్
undefined
మానేరు జలాశయంలో నీటిని పూలతో ఆరాధిస్తున్న మంత్రి కేటీఆర్
undefined
మిడ్ మానేరు జలాలకు దండం పెట్టుకుంటున్న సీఎం దంపతులు
undefined
మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి పూజ చేసిన కేసీఆర్
undefined
మానేరు నీటికి దండం పెట్టుకుంటున్న కేసీఆర్
undefined
కొబ్బరికాయ కొడుతున్న సీఎం
undefined
మానేరు నీటికి హారతి ఇస్తున్న కేసీఆర్ దంపతులు
undefined
సీఎం కేసీఆర్ దట్టీ కడుతున్న ముస్లీం పెద్ద
undefined
సీఎం తో కరచాలనం చేస్తున్న కలెక్టర్
undefined
సిరిసిల్ల జిల్లా అధికారులతో మాట్లాడుతున్న కేసీఆర్
undefined
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోకి వెళుతున్న కేసీఆర్
undefined
సీఎం కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్న పండితులు
undefined
అధికారులతో మాట్లాడుతున్న కేసీఆర్
undefined
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సీఎం దంపతులు
undefined
వేములవాడ ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
undefined
మానేరు జలాలకు దండం పెట్టుకుంటున్న సీఎం కేసీఆర్
undefined
మానేరు జలాలకు హారతి ఇస్తున్న కేసీఆర్
undefined
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్
undefined
మానేరు జలాలకు హారతినిస్తున్న సీఎం దంపతులు
undefined
click me!