ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.. స్వయంగా కళ్లజోళ్లు తొడిగిన నలుగురు సీఎంలు (ఫోటోలు)
First Published Jan 18, 2023, 8:11 PM ISTరెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో సీఎం కేసీఆర్, కేరళ సీఎం విజరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు ప్రారంభించారు.