పోలీసులకు పట్టుబడుతున్న సొత్తులో ఎక్కువగా బంగారం, వెండి వుంటోంది. ఇక నగదుతో పాటు మద్యం, మత్తు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. చీరలు, వంటసామాగ్రి, నిత్యావసర సరుకులు, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లు, సెల్ ఫోన్లు వంటివి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్దం చేసుకుంటుండగా పట్టుబడుతున్నాయి.