పల్లెప్రగతి : వేల్పూర్ లో మంత్రుల ఆకస్మిక తనిఖీలు..జరిమానాలు.. !

Published : Jul 08, 2021, 11:06 AM IST

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ గ్రామంలో మంత్రులు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 

PREV
19
పల్లెప్రగతి : వేల్పూర్ లో మంత్రుల ఆకస్మిక తనిఖీలు..జరిమానాలు.. !

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ గ్రామంలో మంత్రులు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ గ్రామంలో మంత్రులు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 

29

స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగారు. 

స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగారు. 

39

తనిఖీల్లో భాగంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికలను సందర్శించారు.

తనిఖీల్లో భాగంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికలను సందర్శించారు.

49

తనిఖీల్లో భాగంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికలను సందర్శించారు.

తనిఖీల్లో భాగంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికలను సందర్శించారు.

59

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు.

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు.

69

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు.

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు.

79

గ్రామంలోని కిరాణా షాపు ముందు చెత్త ఉండడాన్ని చూసి  షాప్ ఓనర్ కు 100 రూ. ఫైన్ వేసిన మంత్రి ఎర్రబెల్లి.

గ్రామంలోని కిరాణా షాపు ముందు చెత్త ఉండడాన్ని చూసి  షాప్ ఓనర్ కు 100 రూ. ఫైన్ వేసిన మంత్రి ఎర్రబెల్లి.

89

ప్రజలకు,షాపు యజమానుల అవగాహన కోసమే ఈ ఫైన్ వేశామని  మంత్రి వేముల తెలిపారు.

ప్రజలకు,షాపు యజమానుల అవగాహన కోసమే ఈ ఫైన్ వేశామని  మంత్రి వేముల తెలిపారు.

99

పల్లె ప్రగతిలో భాగంగా మంత్రులు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

పల్లె ప్రగతిలో భాగంగా మంత్రులు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

click me!

Recommended Stories