నీరా ఉత్పత్తి కేంద్రం పరిశీలన , తాటి ముంజలను రుచి చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : May 12, 2022, 09:29 PM IST

నీరా పాలసీలో భాగంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. 

PREV
110
నీరా ఉత్పత్తి కేంద్రం పరిశీలన , తాటి ముంజలను రుచి చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి. 

210
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. 

310
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిఫ్రిజరేటర్‌లోని ప్యాకెట్లను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి. 

410
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఉత్పత్తుల నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి. 

510
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. 

610
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రం వద్ద పూజలు చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

710
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రం వద్ద ఈత కాయలను రుచి చూస్తోన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

810
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రం వద్ద తాటి ముంజలను రుచి చూస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

910
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రం వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తాటి ముంజలు తినిపిస్తున్న కల్లు గీత కార్మికుడు

1010
Srinivas Goud

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న నీరా పరిశోధన కేంద్రం వద్ద స్వయంగా తాటి ముంజలను కొట్టి.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కి ఇస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

click me!

Recommended Stories