ఇది తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కరిగిపోయారు. కంటనీరు పెట్టారు. అమ్మ మనసు మథనపడింది. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీయాలని, అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇది తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కరిగిపోయారు. కంటనీరు పెట్టారు. అమ్మ మనసు మథనపడింది. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీయాలని, అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.