ఒలింపిక్స్ పతక విజేత పివి సింధుకు మంత్రి పువ్వాడ సత్కారం (ఫోటోలు)

First Published Aug 5, 2021, 1:55 PM IST

అమరావతి: టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. సోమవారం సింధును కలిసిన మంత్రి పుష్ఫగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అలాగే ఓ జ్ఞాపికను కూడా మంత్రి పువ్వాడ సింధుకు అందించారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులను కూడా మంత్రి పువ్వాడ శాలువాతో సత్కరించారు. 

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు క్రీడాకారిణి పివి సింధును అభినందిస్తున్న తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు క్రీడాకారిణి పివి సింధును అభినందిస్తున్న తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

క్రీడాకారిణి పివి సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులతో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

క్రీడాకారిణి పివి సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులతో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య విజేత పివి సింధును సత్కరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య విజేత పివి సింధును సత్కరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పివి సింధును బొకే అందించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న మంత్రి పువ్వాడ

పివి సింధును బొకే అందించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న మంత్రి పువ్వాడ  

బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పివి సింధుకి జ్ఞాపికి అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పివి సింధుకి జ్ఞాపికి అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

click me!