‘మనదేశంలోకి చోరుబడిన పోర్చుగీసు, డచ్.. వారి వల్ల క్రిస్టియానిటీ వచ్చింది. మన దేవాలయాలను, సంస్కృతిని నాశనం చేశారు. హిందూ ప్రజలను కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మనవాళ్లు ధర్మం కోసం వాళ్లతో పోరాడారు. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటూ మన దేశం కోసం, మతం కోసం ప్రాణాలను అర్పించినవారిని అవమాన పరచాలని అనకుంటున్నావా?. దీపావళి లాంటి పండగులు వస్తే పొల్యుషన్ అంటున్నారు’ అని మాధవీలత పేర్కొన్నారు.