హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి...వైభవంగా శోభాయాత్ర (ఫోటోలు)
First Published Sep 12, 2019, 7:34 PM ISTపదకొండు రోజులపాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి హుస్సెస్ సాగర్ ఒడిలోకి చేరాడు. గురువారం ఉదయమే భారీ శోభాయాత్రతో సాగర్ వద్దకు చేరుకున్న గణపయ్య భక్తులకు వీడ్కోలు పలికారు.