హైదరాబాద్ లో ఘనంగా మొహర్రం వేడుకలు... మంత్రుల పర్యవేక్షణలో (ఫోటోలు)

First Published Sep 10, 2019, 7:29 PM IST

చారిత్రక నగరం హైదరాబాద్ లో మొహర్రం  సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పాతబస్తీలో ముస్లీం యువకులు తమ రక్తాన్ని చిందిస్తూ సంతాపం తెలిపారు. ఈ వేడుకలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు దగ్గరుండి పర్యవేక్షించారు.  

పాతబస్తి మొహర్రం వేడుకల్లో మంత్రులు తలసాని, మహమూాద్ అలీ
undefined
రక్తంచిందిస్తున్న ముస్లీం యువత
undefined
మంత్రులిద్దరి సరదా ముచ్చట్లు
undefined
వేడుకలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు
undefined
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జనసందోహం
undefined
వేడుకలను పర్యవేక్షిస్తున్న మంత్రులు
undefined
వేదికపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ
undefined
పూలమాలను సమర్పిస్తున్న మంత్రులు
undefined
మతపెద్దల దీవెనలు అందుకుంటున్న మంత్రులు
undefined
ఏనుగు అంబారిపై ఊరేగింపు
undefined
మతపెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రులు
undefined
click me!