హైదరాబాద్ లో ఘనంగా మొహర్రం వేడుకలు... మంత్రుల పర్యవేక్షణలో (ఫోటోలు)
First Published Sep 10, 2019, 7:29 PM ISTచారిత్రక నగరం హైదరాబాద్ లో మొహర్రం సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పాతబస్తీలో ముస్లీం యువకులు తమ రక్తాన్ని చిందిస్తూ సంతాపం తెలిపారు. ఈ వేడుకలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు దగ్గరుండి పర్యవేక్షించారు.