ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Feb 06, 2022, 09:33 PM IST

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ముచ్చింతల్‌కు పవన్‌ కల్యాణ్‌ రాక విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

PREV
16
ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (ఫోటోలు)
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రంలోకి వస్తున్న పవన్. పక్కన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

26
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తిని దర్శించి నమస్కరిస్తున్న పవన్ .

36
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తిని దర్శించి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్. పక్కన చినజీయర్ స్వామి, నాదెండ్ల మనోహర్,

46
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేస్తోన్న చినజీయర్ స్వామి.

56
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శాలువా కప్పి పవన్‌ను సత్కరిస్తున్న చినజీయర్ స్వామి.

66
pawan

రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని తలెత్తి పరీక్షగా చూస్తోన్న జనసేనాని.

Read more Photos on
click me!

Recommended Stories