తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీ బీజేపీ నేతల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.