''దళిత బంధుతో ఎస్సీలు బాగుపడ్తరని బిజెపి వాళ్లు ఆపించిండ్రు. వారం రోజుల్లో మళ్లీ దళిత బంధు మొదలవుతది. ఆ తర్వాత బహుజనులందరికి మంచి జరిగే పథకాలు వస్తయ్. బిజెపికి ఓటేస్తే పెంచిన ధరలను మనమంతా ఒప్పుకున్నట్టయితది. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మంచి మనిషి, ఉద్యమకారుడు, పేదింటి యువకుడు. అతడికి ఓటేసి గెలిపించండి... మీకు అందుబాటులో ఉంటడు,సేవ చేస్తడు'' అని మంత్రి ఈశ్వర్ సూచించారు.