ఇక లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆదాయం భర్త కంటే ఎక్కువగా రూ.7,57,04,812 కోట్లుగా వుంది. స్థిరాస్తులు రూ.35,59,21,125 కోట్లు కాగా చరాస్తులు రూ.45,06,30,277 కోట్లుగా వున్నాయి. ఆమె అప్పులు రూ.14,34,37,042 కోట్లుగా వున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే బ్రాహ్మణి తన తల్లి వసుంధర నుండి రూ.42 లక్షలు, తండ్రి బాలకృష్ణ నుండి రూ.16 లక్షలు, అత్త భువనేశ్వరి నుండి 10 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.