సామాన్యుడికి క్షవరం... నాయిబ్రాహ్మణుడిగా మారిన సిపిఐ నారాయణ

First Published Mar 9, 2021, 11:48 AM IST

ఖమ్మం: సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ సామాన్యులతో మమేకమవుతూ తాజాగా వార్తల్లో నిలిచారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన నాయిబ్రాహ్మణుడిగా మారారు. ఓ సెలూన్ షాప్ లోకి వెళ్లిన నారాయణ అక్కడ ఓ వ్యక్తికి గడ్డం గీసారు. కేవలం ఫోటోలకు ఫోజులివ్వకుండా నిజంగానే వ్యక్తికి గడ్డం గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 
 

క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
undefined
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
undefined
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
undefined
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
undefined
click me!