సామాన్యుడికి క్షవరం... నాయిబ్రాహ్మణుడిగా మారిన సిపిఐ నారాయణ

Published : Mar 09, 2021, 11:48 AM IST

ఖమ్మం: సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ సామాన్యులతో మమేకమవుతూ తాజాగా వార్తల్లో నిలిచారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన నాయిబ్రాహ్మణుడిగా మారారు. ఓ సెలూన్ షాప్ లోకి వెళ్లిన నారాయణ అక్కడ ఓ వ్యక్తికి గడ్డం గీసారు. కేవలం ఫోటోలకు ఫోజులివ్వకుండా నిజంగానే వ్యక్తికి గడ్డం గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.   

PREV
14
సామాన్యుడికి క్షవరం... నాయిబ్రాహ్మణుడిగా మారిన సిపిఐ నారాయణ
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
24
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
34
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
44
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
క్షవరం చేస్తున్న సిపిఐ నాయకులు నారాయణ
click me!

Recommended Stories