కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మద్దతుందని ఆయన వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుందనే ప్రచారం సాగుతుంది. అయితే భువనగిరి అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో ఎవరిదిపై చేయి కానుందో రానున్న రోజుల్లో తేలనుంది.