ఈ సందర్భంగా బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన సమాచారం కూడా మోదీ తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ను మోదీ అభినందించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు.