సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. రామగుండం మీదుగా ఈ వందే భారత్ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలుకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉండే అవకాశముంది.