ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు పోటీచేసి గెలిచారు. ఇలా పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా కామఖ్య ప్రసాద్, మీసా భారతి,వివేక్ ఠాకూర్, దీపేంద్రసింగ్ హుడా, ఉదయన్ రాజే బోస్లే, కేసి వేణఉగోపాల్, బిప్లబ్ కుమార్ దేబ్ లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో వారి రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.