తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకుల పర్యటన (Photos)
First Published Aug 26, 2022, 5:08 PM ISTహైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని, సాగునీటి అభివృద్దిని పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా రైతుసంఘాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. 25 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు తెలంగాణ పర్యటనకోసం హైదరాబాద్ కు విచ్చేసారు. ప్రత్యేకంగా తెలంగాణ టూరిస్ట్ బస్సుల్లో వీరిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విధానాలను, నీటి పారుదల ప్రాజెక్టులను ఈ రైతు సంఘాల ప్రతినిధులు పరిశీలించనున్నారు.