స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ (ఫోటోలు)
First Published Aug 22, 2022, 10:17 PM ISTహైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రాణాలు, ఆస్తి, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.