మునుగోడులో కేసీఆర్ ప్రజాదీవెన సభకు పోటెత్తిన ప్రజలు (ఫోటోలు)

First Published Aug 20, 2022, 8:10 PM IST

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. 

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభ వేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తోన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభ వేదిక వద్ద పార్టీ జెండా ఆవిష్కరిస్తోన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో ప్రసంగిస్తోన్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. పక్కన సీఎం కేసీఆర్, తదితరులు

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముచ్చట్లు

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ముచ్చట్లు

praja deevena sabha

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభ వేదికపై ప్రసంగిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి 

click me!