షియోమి స్మార్టర్ లివింగ్ ఈవెంట్ : స్మార్ట్ టివిలతో పాటు లేటెస్ట్ ప్రాడెక్ట్స్ లాంచ్.. అవేంటంటే ?
First Published Aug 23, 2021, 3:04 PM ISTచైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి స్మార్టర్ లివింగ్ 2020 ఈవెంట్ ఆగస్టు 26న ఇండియాలో జరగనుంది. ఈ ఈవెంట్ ద్వారా లేటెస్ట్ ఉత్పత్తులను ఒకేసారి ప్రవేశపెట్టనుంది. ఇందులో ఎంఐ టివి5ఎక్స్ కూడా ఉంది అంటే ఈ టివి ఎంఐ టివి 4ఎక్స్ కి అప్గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం ఎంఐ టివి 4ఎక్స్ మార్కెట్లో 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాల మోడళ్లలో అందుబాటులో ఉంది.