భారతదేశంలో వాట్సాప్ ఛానెల్ ఫీచర్ను ప్రారంభించిన వెంటనే చాలా మంది భారతీయ ప్రముఖులు, కంపెనీలు వాట్సాప్ ఛానెల్ని క్రియేట్ చేసాయి, ఇండియాలో వాట్సాప్ యాప్లోని ఛానెల్స్ ఫీచర్ను మెటా కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ముఖ్యమైన మెసేజెస్ ప్రైవేట్గా పొందే ఫెసిలిటీ అందిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా సంస్థలు సమాచారాన్ని షేర్ చేసేందుకు WhatsApp ఛానెల్స్ ఒక మార్గాన్ని అందిస్తాయి.