2023 చివరి నాటికి భారతదేశంలో 6G నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓ మీడియా సంస్థ వెబ్నార్లో అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.