ఇప్పటి వరకు కేవలం రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్ సేవలను అందిస్తోంది. ఇక వోడాఫోన్ సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాగా కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే సేవలను అందిస్తోంది. ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ సైతం ఈ సేవలను అందించాలనే ఆలోచన చేస్తోంది. దేశవ్యప్తంగా 4జీ సేవలను విస్తరిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.