మరొక నెటిజన్ స్పందిస్తూ.. "ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన తర్వాత, యూసుఫ్ పోడియంపై నిలబడి, అతని మాజీ భార్య షారోన్కి సందేశం ఇచ్చాడని పేర్కొన్నాడు. అయితే, ఇందులో వాస్తవం లేదని పలువురు పేర్కొన్నారు. డికేక్ టర్కిష్ జెండర్మెరీ రిటైర్డ్ సీనియర్ మాస్టర్ సార్జెంట్ అనీ, సైనిక పాఠశాలలో చదువుతున్నాడని తెలిపారు. అలాగే, 2007లో హైదరాబాద్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్లో పాల్గొనడానికి భారతదేశాన్ని కూడా సందర్శించాడని సమాచారం.