భారత్: స్మృతి మందన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జ్యోత్ సింగ్, రాధా యాదవ్/స్నేహ్ రాణా, క్రాంతి గౌడా, శ్రీచరణి, రేణుకా సింగ్.
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకె బోష్, సున్ లుజ్, మరిజాన్ కాప్, సినాలో జఫ్టా, క్లో ట్రయాన్, నదిన్ డిక్లెర్క్, అనెరీ డెర్క్సెన్, ఖాఖా, ఎంలబా.
ప్రైజ్ మనీ వివరాలు
ఐసీసీ ఈసారి మహిళల వన్డే వరల్డ్కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచింది. విజేత జట్టుకు రూ. 40 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 20 కోట్లు అందనున్నాయి. సెమీఫైనల్లో ఓడిన జట్లకు చెరో రూ. 10 కోట్లు బహుమతి అందించనున్నారు. మొత్తం మీద.. ఫైనల్ ఫలితం ఏదైనా మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసే రోజుగా నిలుస్తుంది.