మూడు కండిషన్లు ఇవే..
ఐసీసీ రెవిన్యూ షేర్ పెంచడం, అలాగే టీమిండియాతో గతంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లు పున: ప్రారంభించడం.. వీటితో పాటు హ్యాండ్ షేక్ల ప్రోటోకాల్ అమలులోకి రావాలని పీసీబీ పట్టుబడుతోంది. దీనిపై ఐసీసీ, బీసీసీఐ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మ్యాచ్ సమయం దగ్గర పడుతుండటంతో.. మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.