అయితే మే 21న ఆజీర్ క్లబ్తో జరిగే మ్యాచ్లో తిరిగి ఆడబోతున్నాడు లియోనెల్ మెస్సీ. ఓ ఫుట్బాల్ దిగ్గజంపై ఇలా రెండు వారాల సస్పెన్షన్ వేయడం మెస్సీ ఫ్యాన్స్ని ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది. అయితే లీగ్1 ఫుట్బాల్ లీగ్లో 33 మ్యాచుల్లో 75 పాయింట్లు సాధించిన పారిస్ సెయింట్ జెర్మన్, ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉంది..