ఇద్దరు భారత స్టార్ క్రిడాకారులకు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారే టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, మాజీ టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ప్లేయర్ సానియా మీర్జా. తమ భాగస్వాములతో వీడాకులు తీసుకున్న వీరు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే, దాని గురించి వీరు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సైలెంట్ అయిపోయింది.