అలాగే నేల మీద కూర్చొని పూజ చేయకూడదు పూజ చేసే సమయంలో కచ్చితంగా ఆసనం వేసుకొని ఆపై పూజ ప్రారంభించాలి. విష్ణువు గణేశుడు శివుడు సూర్యుడు దుర్గాదేవిని పంచ దేవతలు అంటారు ప్రతిరోజు పూజించేటప్పుడు ఖచ్చితంగా ఈ దేవతలని ధ్యానించాలి. ఇలా చేయడం వలన భగవంతుని అనుగ్రహం సులువుగా కలుగుతుంది అలాగే ఎట్టి పరిస్థితులలోనూ సంధ్యా దీపం తప్పనిసరిగా వెలిగించాలి.