అప్పుడు తన తల్లి శ్రీకృష్ణుని నామం జపించుకుంటూ ఉంటే గాయాలు తగ్గుతాయి అని చెప్పింది. అప్పుడు సలబేగా శ్రీకృష్ణుని జపిస్తూ ఉండగా గాయాలని తగ్గిపోతాయి. అప్పటి నుంచి శ్రీకృష్ణుడి మీద తనకు భక్తి పెరుగుతుంది. వాళ్ళ అమ్మ పూరి జగన్నాథుని గురించి విశేషాలు అని చెప్పగా పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్దాం అని అనుకుంటాడు సలబేగా.