అదేంటో తెలుసుకుందాం. ఈ కాల చక్ర దోషం పోవాలంటే సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేయాలి. పేరులో నాగా లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లు చూసుకోవాలి.ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలను దర్శించుకోవాలి. వైవాహిక సమస్యలు ఉన్నవారు రాహు, కేతువులకు శాంతి పూజ జరిపించాలి. అలాగే హోమాలు కూడా జరిపించడంలో ప్రయోజనం ఉంటుంది.