హిందూ శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి అంకితం చేశారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయస్వామి, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వరస్వామికి లాగా.. శనివారం శనీశ్వరుడికి అంకితం చేశారు.శనీశ్వరుడిని మెప్పిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. కొందరు కచ్చితంగా ఈరోజున నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. కొందరు శనీశ్వర ఆలయంలో నువ్వుల నూనె సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేస్తే.. శని వక్ర దృష్టి తప్పి, శుభాలు జరుగుతాయని నమ్ముతారు. మరి, అలాంటి శనివారం రోజున మనం ఎవరికైనా ఉప్పు దానం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం…