పవిత్ర మెట్లు, వాటి ప్రాముఖ్యత
అయ్యప్ప ఆలయానికి వెళ్లే 18 మెట్లును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ఎన్నో అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లు.. ఐదు ఇంద్రియాలను సూచిస్తే, తరువాతి ఎనిమిది మెట్లు ఎనిమిది ఇంద్రియాలను సూచిస్తాయి. తర్వాతి మూడు త్రిగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక చివరి రెండు విద్య, అవిద్యకు ను సూచిస్తాయి. ఎవరైతే ఈ మెట్లు ఎక్కుతారో వారు అన్ని ప్రాపంచిక కోరికల నుంచి తమను తాము వేరు చేసుకుంటారని నమ్ముతారు.