శాంతి, అదృష్టం కోసం..
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనమ్ మే వశమానాయ స్వాహా:
ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది. ఇది వినాయకుడిని ఆరాధించే మంత్రం. వినాయక చవితినాడు ఈ మంత్రాన్ని నిష్ఠగా జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. జీవితంలో శాంతి, అదృష్టం, విజయం దక్కుతాయి. కోరికలు నెరవేరుతాయి.