6. వైకుంఠ ఏకాదశి నాడు బియ్యం, గోధుమలు, కాయధాన్యాలను తినకూడదు. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ రోజు వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా మాంసాన్ని తినకూడదు.
7. అయితే ఈ రోజు సబుదానా కిచిడీ, సాబుదానా వడ, సింఘారే కీ పూరీ, ఆలూ సబ్జీ వంటి పండ్లు, పాలు, వ్రత వంటకాలను తీసుకోవచ్చు.
8. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రాన్నిఎంత ఎక్కువ సార్లు అంటే అంత మంచిది. అందుకే భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించండి.