నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయండి కుంకుమ కలిపిన నీటితో విష్ణు కి అభిషేకం చేయండి. ఆ రోజంతా ఉపవాసం చేస్తూ భగవంతుని భజనలు మంత్రాలు చదువుతూ ఉండాలి. ఉపవాస దీక్ష ముగిసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్ష ముగించాలి ఇలా చేయడం వలన మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది.