ఈ ఏడాది శుక్లపక్షం ఆశ్వయుజ మాసం దశమి రోజు విజయదశమి పండుగ రానుంది. ఇక ఈ పండుగను హిందువులు ప్రధాన పండగగా భావిస్తారు. దేశం మొత్తం ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను దసరాగా పిలవబడతారు. ఈ పండుగకు ముందు తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాల్లో పూజిస్తారు. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపం తొలగిపోతుందని హిందువుల నమ్మకం. ఇక ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఏ అవతారాలతో పూజిస్తారో ఒకసారి తెలుసుకుందాం.