మన ఇంట్లోని ప్రార్థనా స్థలం లేదా ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం. క్రమం తప్పకుండా పూజ చేయడం వల్ల మీ శ్రేయస్సు, అదృష్టం పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి గుడిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.