సుఖసంతోషాలు, సౌభాగ్యాలు
కార్తీక మాసంలో లక్ష్మీసూత్ర పారాయణం కూడా తప్పకుండా చేస్తుంటారు. ఈ పారాయణం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుందని. అంతేకాదు భక్తులకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.