ఆవు పేడతో తయారు చేసిన విగ్రహం
ఆవు పేడతో కూడా వినాయక విగ్రహాలను తయారుచేస్తారు. నిజానికి దీనితో తయారుచేసిన వినాయకుడి విగ్రహం కూడా మీకు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం.. ఆవు పేడను సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే ఇది మన ఇంటికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మట్టికి బదులుగా ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహాన్నిమీ ఇంట్లో ప్రతిష్ఠించొచ్చు.