దీపాల పండుగ అయిన దీపావళిని ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపకుంటాం. దీని ప్రకారం దీపావళి పండుగను నవంబర్ 12 న జరుపుకోనున్నాం. సుఖసంతోషాలు ప్రసాదించే లక్ష్మీదేవిని, విఘ్నేషుడుని ఈ పండుగ రోజు పూజిస్తారు. పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు వినాయకుడిని పూజించే ఆచారం కూడా ఉంది. ఈ దేవుళ్లను పూజిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. అయితే చాలా మంది ధనత్రయోదశి, దీపావళికి షాపింగ్ చేస్తుంటారు. ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 10న వచ్చింది. దీపావళికి ముందు చాలా అరుదైన ముహూర్తం రావడం షాపింగ్ కు యాదృచ్చికంగా మారుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగంలో షాపింగ్ చేయడం వల్ల భక్తులు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతాట. మరి ఆ ముహూర్తం ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం..