అలాగే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకతోటి సుచరిత, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, పాముల పుష్పశ్రీవాణి కూడా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని జగన్ కు నివేదికలు అందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. శాసనసభ్యుల్లో గ్రంథి శ్రీనివాస్ రావు, వసంత క్రిష్ణప్రసాదత్, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, రెడ్డి శాంతి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.